*ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్(PGRS)నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
తేదీ 07.12.2025. కలం లీడర్ న్యూస్ పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బార్(PGRS)కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ *పంచకర్ల రమేష్ బాబు గారు*
పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని నాయకులు అధికారుల మధ్య సమన్వయం అవసరమని ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక నాయకులు చొరవ చూపాలని కోరడం జరిగినది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఎమ్మెల్యేలే ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించాలని లక్ష్యంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ గుణదల పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు శ్రీకారం చుట్టడం జరిగింది
ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నియోజవర్గం నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి *110 అర్జీలను స్వీకరించి జరిగినది* ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా రోడ్లు మరమ్మత్తులు, డ్రైనేజీలు, ఇళ్ల స్థలాలు,రెవెన్యూ సంబంధిత, కొత్త పెన్షన్లు మంజూరు, గృహ నిర్మాణానికి మరియు విద్యుత్తు సమస్యలకు అంశాలకు సంబంధించిన అర్జీలు అధికంగా రావడం జరిగినది స్వీకరించిన ప్రతి ఫిర్యాదును పీజిఆర్ఎస్ పోస్టల్ లో ఆన్లైన్ గా నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు వచ్చిన ప్రతి అర్జీలు సంబంధిత అధికారులకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగినది.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ప్రజా దర్బార్ లక్ష్యమని తెలియజేశారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని అన్నారు
ఇల్లు ఇల్లు స్థలాలు లేని వారు ఈనెల 14వ తారీకు లోపు సమీప సచివాలయాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు స్థానిక నాయకులు మరియు సచివాలయం సిబ్బంది ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలకు తెలియజేయాలి అన్నారు
ఈ యొక్క కార్యక్రమంలో పి4 నియోజవర్గం నోడల్ అధికారి పావని గారు, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్ వీనర్ గొర్లి రామనాయుడు గారు,పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయితే సింహాచలం గారు, మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రామానాయుడు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ వేగి దివాకర్ గారు, ఏఎంసీ డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు గారు, వార్డు అధ్యక్షులు డిబిఎల్ నాయుడు గారు, కంచిపాటి మధుగారు, ఆది బాబు గారు, పిన్నింటి పార్వతి గారు, సీనియర్ నాయకులు పిల్ల జగన్మోహన్ పాత్ర గారు, గొర్ల అప్పారావు గారు, బయలపూడి హరగోపాల్ గారు, మడక బంగార్రాజు గారు, సదరం భీమేశ్వరావు గారు రాపర్తి కిషోర్ గారు, రాపర్తి కృష్ణమోహన్ గారు, నీటిపల్లి మహేష్ గారు, బంటు సురేష్ గారు, కోరుకొండ వరహాలు గారు, కర్రీ శివ గారు మొదలగు పెందుర్తి మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న

