img 20260228 wa0299

సింహగిరిపై కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం: భక్తి పారవశ్యంలో మునిగితేలిన భక్తులు. పాల్గొన్న ఈవో దంపతులు

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం     సింహగిరిపై కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం: భక్తి పారవశ్యంలో మునిగితేలిన భక్తులు.   ……… …..పాల్గొన్న ఈవో దంపతులు   విశాఖపట్నం, ( కలం లీడర్ న్యూస్ )ఫిబ్రవరి 28, 2026: సింహాచల పుణ్యక్షేత్రంలో భక్తిభావం వెల్లివిరిసింది. శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయమైన, కొండపై గంగధార చెంత కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి వారి వార్షిక […]

Continue Reading
img 20260220 wa0036

మానవత్వాన్ని చాటుకుంటున్న సాయి హెల్పింగ్ హాండ్స్ సేవలు

మానవత్వాన్ని చాటుకుంటున్న సాయి హెల్పింగ్ హాండ్స్ సేవలు కలం లీడర్ న్యూస్ : పెందుర్తి లో కొంతకాలం నుండి సమాజ సేవలో సేవలు అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న సాయి హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ మరో అడుగు మందుకు వేసింది. అనాధ మృతదేహాలకు ఆర్థికంగా వెనకబడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారికి గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రి నుండి తమ ఇంటికి చేరేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదవారికి సహాయాన్ని అందించాలనే మానవతా దృక్పథంతో […]

Continue Reading
img 20260202 wa0039

వృద్ధాశ్రమంలో అవర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పదోవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది

వృద్ధాశ్రమంలో అవర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పదోవ వార్షికోత్సవ వేడుకలు జర్నలిస్టుల భద్రత లక్ష్యంగా OWJA ముందుకు వెళ్తాది అంటున్నా వ్యవస్థాపక అధ్యక్షులు వాల్మీకి నాగరాజు ఆవర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పదో వ వార్షికోత్సవం వేడుకలు వ్యవసాయ అధ్యక్షులు వాల్మీకి నాగరాజు పిలుపుమేరకు OWJA కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. పది సంవత్సరాల పూర్తి చేసుకుని 11వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా పెందుర్తి లోయలో వృద్ధాశ్రమంలో భోజనాలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా […]

Continue Reading
img 20260201 wa0054

పెన్ స్కూల్ ఆధ్వర్యంలో పిల్లల్లో ఆరోగ్య అవగాహన,

విశాఖ దక్షిణం, ఫిబ్రవరి 2, (కలం లీడర్ న్యూస్): ఆర్కే బీచ్ వద్ద ఆదివారం పెన్ స్కూల్ ఆధ్వర్యంలో పిల్లల్లో ఆరోగ్య అవగాహన, శారీరక దృఢత్వం పెంపొందించాలన్న లక్ష్యంతో మినీ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్ స్కూలుకు చెందిన చిన్నారులు మూడు సంవత్సరముల నుండి ఆరు సంవత్సరముల వయసు గల 301మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ముఖ్యఅతిథిగా డాక్టర్ రాధాకృష్ణ రిబ్బన్ కటింగ్ చేసి జెండా ఊపి మారుథాన్ను ప్రారంభించారు. […]

Continue Reading
img 20260129 wa0027

481 మంది అక్రిడిటేష‌న్ల జారీకి క‌మిటీ ఆమోదం

*481 మంది అక్రిడిటేష‌న్ల జారీకి క‌మిటీ ఆమోదం* (కలం లీడర్ న్యూస్)*జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ అధ్య‌క్ష‌త‌న తొలి విడ‌త స‌మావేశం *ప‌లు అంశాల‌పై చ‌ర్చించి, సూచ‌న‌లు చేసిన క‌మిటీ స‌భ్యులు, అధికారులు విశాఖ‌ప‌ట్ట‌ణం, జ‌న‌వ‌రి 29 ః జిల్లాలోని ఎల‌క్ట్రానిక్ మీడియా, ప‌త్రికా రంగంలో వివిధ హోదాల్లో ప‌ని చేస్తున్న అర్హులైన జ‌ర్న‌లిస్టులు 481మందికి తొలి విడ‌త‌లో అక్రిడిటేష‌న్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేష‌న్ క‌మిటీ ఆమోదం తెలిపింది. క‌మిటీ ఛైర్మ‌న్, జిల్లా […]

Continue Reading
img 20260127 wa0088

శ్రీశ్రీశ్రీ పైడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న కార్పొరేటర్ ముమ్మన

శ్రీశ్రీశ్రీ పైడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న కార్పొరేటర్ ముమ్మన (కలం లీడర్ న్యూస్ ) వేపగుంట గ్రామంలో కొలువైన ఉన్న శ్రీశ్రీశ్రీ పైడిమాంబ అమ్మవారి తీర్ద మహోత్సవము పురస్కరించుకొని ఆలయ ధర్మకర్త,అడ్వకేట్ మామిడి రాజు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పెందుర్తి బిజెపి నాయకులు,జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు మంగళవారం నాడు పాల్గొని అమ్మవారికి విశేష అభిషేక పూజలు చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించారు,ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షాలు,చల్లని దీవెనలు ఈ ప్రాంత […]

Continue Reading
img 20260122 wa0073

హెడ్డింగ్ .. ఎం ఎస్ ఎం ఈ జెడ్ ఈ డి అవగాహన సదస్సు

హెడ్డింగ్ .. ఎం ఎస్ ఎం ఈ జెడ్ ఈ డి అవగాహన సదస్సు చిన్న తరహా పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు పై విజయనగరం జిల్లా భోగాపురం మండల సమాఖ్య ఆఫీస్ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది.. గురువారం విజయనగరం జిల్లా భోగాపురం మండల సమాఖ్య ఆఫీస్ నందు విజయనగరం జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ కార్యాలయం వారి ఆదేశానుసారం ఏజెడ్ కంపెనీ సీఈవో కాళ్ళ జగపతి, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మోహన్ […]

Continue Reading
img 20260119 wa0127

7273 వార్డులలో పారిశు ద్ధ్య పనులను ప,రిశీలించిన జీవీఎంసీ కమిషనర్

7273 వార్డులలో పారిశు ద్ధ్య పనులను ప,రిశీలించిన జీవీఎంసీ కమిషనర్ విశాఖపట్నం జనవరి 20: (కలం లీడర్ న్యూస్) పారిశుద్ధ్య నిర్వహణలో ఆలసత్వం ప్రదర్శించరాదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రజా ఆరోగ్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జీవీఎంసీ పరిధిలోని 72, 73 వార్డులలో లోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ ఆయా వార్డుల శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ […]

Continue Reading
img 20260119 wa0127

72, 73 వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

72, 73 వార్డులలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్ విశాఖపట్నం జనవరి 19: (కలం లీడర్ న్యూస్) పారిశుద్ధ్య నిర్వహణలో ఆలసత్వం ప్రదర్శించరాదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రజా ఆరోగ్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జీవీఎంసీ పరిధిలోని 72, 73 వార్డులలో లోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ ఆయా వార్డుల శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ […]

Continue Reading
img 20260117 wa0096

ఘనంగా బీజేపీ నేత గొర్లె రామునాయుడు జన్మదిన వేడుకలు…..

ఘనంగా బీజేపీ నేత గొర్లె రామునాయుడు జన్మదిన వేడుకలు….. కలం లీడర్ న్యూస్ (పెందుర్తి): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జ్ గొర్లె రామునాయుడు జన్మ దిన వేడుకలు పెందుర్తి తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాస రావు విచ్చేసి రాము నాయుడు జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు టీడీపీ […]

Continue Reading